• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జియో వరల్డ్‌ ఈవెంట్‌.. మెరిసిన బాలీవుడ్‌ తారలు

    ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన జియో వరల్డ్ గార్డెన్ పక్కన జియో వరల్డ్‌ ప్లాజా రిటైల్‌ మాల్‌ను ముంబయిలో ప్రారంభించారు. ఈ మాల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో నిర్మించారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మాల్‌ను ప్రత్యేక కేంద్రంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు డిజైనర్లు రూపొందించిన డిజైనర్‌ వస్త్రాల్లో మెరిశారు. Screengrab Instagram: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    రిలయన్స్ చేతికి డిస్నీ?

    ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ డిస్నీని రిలయన్స్‌ కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 10 బిలియన్‌ డాలర్లకు విక్రయించాలని డిస్నీ భావిస్తుంది..అయితే రిలయన్స్‌ 7, 8 బిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు సుముఖంగా ఉందని సమాచారం. వచ్చే నెల దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రిలయన్స్‌ మీడియా యూనిట్లు సైతం ఇందులో విలీనం అయ్యే అవకాశం ఉందని తెలిసింది. కొంత నగదు, షేర్ల బదిలీ రూపంలో ఈ డీల్‌ జరిగే అవకాశం ఉందని సమాచారం.

    ఇషా ట్విన్స్‌కు అంబానీ కాస్ట్‌లీ గిఫ్ట్

    తన ముద్దుల కూతురు ఇషా అంబానీ కుమారుడు కృష్ణ, కూతురు ఆదియాలకు ముఖేష్ అంబానీ కాస్ట్‌లీ గిఫ్ట్‌ బహూకరించారు. వీరికోసం ఆల్ట్రా లగ్జరీ క్లోసెట్(కప్‌బోర్డు) ప్రత్యేకంగా తయారు చేయించి కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎల్లో కలర్ గదిలో ఎయిర్ బెలూన్‌లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఈ క్లోసెట్ ఆకట్టుకుంటోంది. రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఆల్ట్రా లగ్జరీ క్లోసెట్ విలువ రూ.లక్షల్లో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. View this post on Instagram A post shared … Read more