• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే’

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం అనంతరం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని రాజగోపాల్ రెడ్డి నిరూపించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన దుమ్మెత్తి పోశారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం కోసం బీజేపీ నానా అక్రమాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ‘డబ్బుతో గెలవాలని బీజేపీ చూసింది. ఓటర్లకు పంచేందుకు తెస్తూ పలువురు పట్టుబడ్డారు. నల్గొండలో తొలసారిగా 12కు 12 సీట్లు టీఆర్ఎస్ కైవసం … Read more

    తెలంగాణ భవన్‌లో సంబరాలు

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఇప్పటివరకు 12 రౌండ్లు ముగియగా టీఆర్ఎస్ మెజారిటీతో దూసుకెళ్తోంది. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్దకు టీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటున్నారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతరం కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. Another 90k votes to be counted still. Will anything … Read more

    MUNUGODE BYPOLL: మునుగోడులో ఈ కులాల ఓటర్లే కీలకం!

    మునుగోడులో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు  మునుగోడు నియోజక వర్గంలోనే తిష్ట వేశారు.  గెలుపు కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.  ముఖ్యంగా నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలపై దృష్టిసారించారు. వివిధ కులాలకు చెందిన ముఖ్యనేతలకు గాలం వేసే పనిలో తలమునకలై  ఉన్నారు. ఫలితంగా  ఆ సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా తమ ఓటు బ్యాంకుగా మలచుకోవాలని పావులు కదుపుతున్నారు.  మునుగోడు నియోజకవర్గంలో  ఏ … Read more

    మునుగోడు కోసం పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు… టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి?

    మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసేంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈనెల21న అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.దీంతో మునుగోడు ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలవనున్నట్లు తేలిపోయింది. అటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టి బరిలో నిలిచి గెలిచే బలమైన … Read more