• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బేబీ’ హీరోయిన్‌కు బంపరాఫర్

    ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్‌వీసీసీ సంస్థ నిర్మిస్తున్నట్లు టాక్. మరో వైపు ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిశ్ రెడ్డి సరసన ఓ మూవీలో నటిస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ చిత్రాన్ని అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు క్లిక్ అవుతే వైష్ణవి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

    ఎస్‌బీఐ ఆఫర్; రూ.7 వేల ఈఎంఐతో కొత్త కారు

    ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తక్కువ ఈఎంఐలతో కారు లోన్లు అందిస్తోంది. తక్కువ వడ్డీ రేటు, తక్కువ ఈఎంఐలతో కొత్త కార్లను సొంతం చేసుకోవచ్చు. రూ.7,733 ఈఎంఐతో హ్యూందాయ్ శాంట్రో కారును దక్కించుకోవచ్చు. గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై ఈఎంఐ రూ.8,433 నుంచి ప్రారంభం అవుతుంది. హ్యూందాయ్ ఆరా కారుకు రూ.9,547 చెల్లించవచ్చు. హ్యూందాయ్ క్రెటా కారు ఈఎంఐ రూ.16,342 నుంచి ఉంది. అలాగే హ్యూందాయ్ కోన ఎలక్ట్రిక్ కారుపై ఈఎంఐ రూ.37,855 నుంచి ప్రారంభం అవుతుంది. పండుగ సమయంలో క్రెడిట్ కార్డుపైనా అదిరిపోయే … Read more

    ‘వంద మందితో రండి.. సీఎం అవ్వండి’

    సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీ డిప్యూటీ సీఎంలకు ఓపెన్ [ఆఫర్ ](url)ఇచ్చారు. ఇద్దరిలో ఎవరైనా సరే బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంలు కేశవ్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లకు అఖిలేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం యూపీలో బీజేపీ కూటమికి 254 సీట్లు ఉన్నాయి. ఎస్పీ కూటమికి 118 సీట్లు ఉన్నాయి. అక్కడ అధికారం చేపట్టాలంటే 202 సీట్లు ఉండాలి. #WATCH | There … Read more