• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వంద మందితో రండి.. సీఎం అవ్వండి’

    సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీ డిప్యూటీ సీఎంలకు ఓపెన్ [ఆఫర్ ](url)ఇచ్చారు. ఇద్దరిలో ఎవరైనా సరే బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంలు కేశవ్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లకు అఖిలేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం యూపీలో బీజేపీ కూటమికి 254 సీట్లు ఉన్నాయి. ఎస్పీ కూటమికి 118 సీట్లు ఉన్నాయి. అక్కడ అధికారం చేపట్టాలంటే 202 సీట్లు ఉండాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv