• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ

    ఈ మధ్య తరచూ విమానాల్లో కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇండిగో విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చండీఘడ్ నుంచి జైపుర్‌కి వెళ్లే విమానంలో ఈ దుస్థితి తలెత్తింది. దీంతో చేసేదేం లేక ప్రయాణికులు అట్టలతో ఊపుకున్నారు. ఎయిర్ హెస్టెస్ టిష్యూ పేపర్లు అందిస్తే చెమటను తూడ్చుకున్నారు. ఈ వీడియోను పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. 90 నిమిషాల పాటు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ట్వీట్ చేశారు. Had one … Read more

    వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?

    వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. 2021-22లో వందే భారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా 2022-23 సంవత్సరంలో 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో నడిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రాకుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైళ్ల వేగం తగ్గిందని చెప్పింది. వందే … Read more

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రయాణికులకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేసవిలో తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సౌకర్యం కల్పించబోతుంది. ఈ నెల 22 నుంచి ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు దుప్పట్లు కూడా అందించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు మంజూరు చేసింది.ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకున్న వారికి రైల్వే స్టేషన్ కౌంటర్లలో రీఫండ్ అందించనున్నట్లు తెలిపింది. రైల్వే ప్రయాణికులకు అత్యుత్తమమైన … Read more