లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. కొనుగోలుదార్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పైకి ఎగబాకాయి. ఇంట్రా డేలో 60,792 పాయింట్ల వద్ద సెన్సెక్స్ గరిష్ఠాన్ని తాకింది. రోజు ముగిసే సమయానికి 377.73 పాయింట్ల లాభంతో 60,663.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీలు 150 పాయింట్లు లాభపడి 15,871.70 వద్ద ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్, పేటీఎం షేర్ల కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపారు. ఆర్బీఐ రెపో రేటు పెంచడమూ మార్కెట్కి దోహదపడింది. … Read more