• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోహిత్ శర్మ, అర్ష్‌దీప్ మరో వీడియో వైరల్

    గత మూడు నాలుగు రోజుల్లో చాలా ట్రోల్ అయిన భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మళ్లీ కష్టాల్లో పడ్డట్లు తెలుస్తోంది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో భువనేశ్వర్ కుమార్ 19వ ఓవర్‌లో 16 రన్స్ ఇచ్చాడు. దీంతో ప్రత్యర్థి శ్రీలంక జట్టు చివరి ఓవర్లో 6 బంతుల్లో 7 రన్స్ మాత్రమే చేయాల్సి ఉంది. ఇక రైట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ ఆఖరి ఓవర్‌లో వ్యూహం గురించి అడిగేందుకు రోహిత్‌ దగ్గరకు వెళ్లగా, రోహిత్ శర్మ అర్ష్‌దీప్ మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఇది చూసిన నెటిజన్లు భారత కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv