Samsung Galaxy A05: రూ.10 వేలకే నయా శాంసంగ్ గెలాక్సీ మెుబైల్.. దీని ఫీచర్లకు సలాం కొట్టాల్సిందే!
టెక్ దిగ్గజం శాంసంగ్కు భారత మార్కెట్లో మంచి గుడ్విల్ ఉంది. ఆ సంస్థ రిలీజ్ చేసే స్మార్ట్ఫోన్స్ కోసం మెుబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే శాంసంగ్ మరో సరికొత్త బడ్జెట్ ఫోన్ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. Samsung Galaxy A05 పేరుతో అధునాతన మెుబైల్ను మలేషియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ను భారత్లోనూ రిలీజ్ చేసేందుకు ఈ కొరియన్ కంపెనీ ఇప్పటికే సన్నాహాలు మెుదలుపెట్టింది. అక్టోబర్ 16-22 తేదీల మధ్య ఈ ఫోన్ భారత్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో … Read more