సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు సింగర్ చిన్మయి శ్రీపాద చెక్ పెట్టారు. బేబీ బంప్తో ఒక సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. కవల పిల్లలకు పాలు ఇస్తున్న ఫొటోలు కూడా షేర్ చేసుకుంది. దీంతో పాటు తన అభిప్రాయాలను కూడా వీడియో రూపంలో పంచుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ సరోగసీ అంటూ కారుకూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి’’ అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.
-
Screengrab Instagram: CHINMAYI -
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్