చిరంజీవి తన 157వ చిత్రాన్ని దర్శకుడు విశిష్టతో చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సినిమా షూటింగ్ను పూర్తిచేయాలని చిత్రం యూనిట్ భావిస్తోందట. ఆ తర్వాతి ఆరు నెలలు VFX పనులపై ఫోకస్ పెట్టాలని యోచిస్తున్నారట. మెుత్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను 2025 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!