• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా కుప్పకూలిందిలా?

    వన్డే ప్రపంచకప్‌ భాగంగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 326 పరుగులు చేసింది. కోహ్లీ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు మరోసారి విజృంభనతో సఫారీ జట్టును 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్‌ అయింది. జడేజా 5 వికెట్లు తీశాడు.. షమీ, కుల్‌దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌ ఒక వికెట్ తీశాడు. దీంతో టీమిండియా 243 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv