మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ వడివడిగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అవి నిజమేనని మీనాక్షి చెప్పేసింది. తొలి రోజు తొలి షాట్ మహేశ్ బాబుతోనే జరిగిందని ఓ వేడుకలో గుర్తు చేసుకుంది. మహేశ్ బాబుకి తానొక అభిమానినంటూ చెప్పుకొచ్చింది. మరి, మీనాక్షి చౌదరిని మెయిన్ రోల్ కోసం తీసుకున్నారా? శ్రీలీలను మెయిన్ క్యారెక్టర్ చేశారా అన్నది స్పష్టత లేదు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/07/16225102/image-1169.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!