• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఏ మాయ చేసావే స్టోరీకి మహేష్ నో చెప్పాడు’

    ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్.. మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయం తెలిపాడు. తాను ఏ మాయ చేసావే మూవీ స్టోరీ మొదట మహేష్ బాబుకు చెప్పగా నో చెప్పాడని, దీంతో నాగ చైతన్యతో చేసినట్లు వెల్లడించాడు. తర్వాత మహేష్ అదే సమయంలో మురుగదాస్‌ని ఎంచుకుని స్పైడర్ మూవీ చేశాడన్నాడు. శింబు ముత్తు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్నాడు. గౌతమ్ మీనన్ త్వరలో రామ్ పోతినేనితో ఓ మూవీ, తర్వాత వెంకటేష్‌తో ఘర్షణ 2 కూడా చేస్తున్నట్లు తెలిపాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv