మిసెస్ యూనివర్స్ పోటీలకు అర్హత సాధించి టైటిల్ విన్నర్గా నిలుస్తానని మిసెస్ ఇంండియా తొలి రన్నరప్ కిరణ్మయి అలివేలు అన్నారు. హైదరాబాద్లోని హైదర్గూడలో ఉన్న ఓ జిమ్లో ఆమె సందడి చేశారు. ‘‘అందాల పోటీల్లో తెలుగమ్మాయిగా ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. వివాహం తర్వాత కూడా మహిళలు రాణించొచ్చు అనుకునే వారికి నేను రోల్ మోడల్గా నిలుస్తాను. బాహ్య సౌందర్యం కన్నా.. అంతర్గత సౌందర్యమే ముఖ్యం.’’ అంటూ కిరణ్మయి అలివేలు పేర్కొన్నారు.
-
Screengrab Instagram: kiran_alivelu
-
Screengrab Instagram: kiran_alivelu
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్