• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రమాదకరంగా కడెం ప్రాజెక్టు..ప్రమాదం అంచున 25 గ్రామాలు!

    నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. కానీ ప్రాజెక్టు సామర్థానికి మించి వరద ప్రవాహం వస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం 18 గేట్లలో 17 గేట్లను తెరచి నీటిని దిగువకు వదులుతున్నారు. కానీ 18వ గేట్ ఇంకా తెరచుకోలేదు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 60 ఏళ్ల రికార్డు స్థాయిలో వరద నీరు వస్తుందని అధికారులు అంటున్నారు. మరోవైపు ఇంకొ 25 గ్రామాలు ప్రమాదం అంచున ఉన్నాయని పలువురు చెబుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv