• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిద్ధూ జొన్నలగడ్డ సరసన కేజీఎఫ్‌ హీరోయిన్

    యంగ్ హీరో సిద్ధూ జొన్నల గడ్డ, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం రాబోతుంది. ఈ సినిమా టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘తెలుసు కదా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా ఈ చిత్రాన్ని నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ, స్నేహం, కుటుంబం, త్యాగం వంటి అంశాల ప్రాతిపదికను ఈ చిత్రం తెరకెక్కుతోందని మూవీ మేకర్స్ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv