• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పద్మశ్రీ అవార్డు అందుకున్న MM కీరవాణి

    స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఇతర కేంద్రమంత్రులు సైతం హాజరయ్యారు. కీరవాణితో పాటు SS రాజమౌళి కుటుంబం కూడా అవార్డుల కార్యక్రమంలో పాల్గొంది. కీరవాణితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి సతీమణి సూధామూర్తి.. పద్మా అవార్డులు అందుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv