• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒడిషాలోని పాడ్వ గిరిజ‌న సంత విశేషాలు

    ఒడిషా రాష్ట్రంలఓని పాడ్వ గిరిజ‌న‌ సంత దేశంలోని పెద్ద‌ సంత‌ల్లో ఒక‌టి. ప్ర‌తి ఆదివారం ఇక్క‌డ సంత జ‌రుగుతుంది. వేలాది మంది గిరిజ‌నులు వ‌చ్చి వాళ్ల‌కు కావ‌ల‌స‌ని వ‌స్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇది ఏపీ స‌ర‌హద్దును పంచుకోవ‌డం కార‌ణంగా ఇక్క‌డి గిరిజ‌నులు కూడా సంత‌కు వెళ్తుంటారు. మ‌న దేశంలోనే అధిక సంత‌లు ఒడిషా రాష్ట్రంలోని మ‌యుర్బంజ్ జిల్లా 937 పైగా సంత‌ల‌తో మొద‌టి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌మ‌న్యం 776 సంత‌ల‌తో రెండో స్థానంలో ఉది. ఈ విష‌యాన్ని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స‌ర్వే 2021 వెల్ల‌డించింది. మ‌రి పాడ్వ గిరిజ‌న సంత విశేషాలు ఏంటీ దాని ప్ర‌త్యేక‌త ఏమిటీ ఎక్కువ‌గా అక్క‌డ దొరికే వ‌స్తువులేంటి ఈ వీడియో చూసి తెలుసుకోండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv