హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్ ఎంతో ఫేమస్. ప్రతి శుక్రవారం ఇక్కడొక జాతరే. ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పెషల్ ట్వీట్ చేశారు. ‘ఎన్నో శుక్రవారాలు ఇక్కడే గడిచాయి. ప్రతి శుక్రవారం 8.45కే వచ్చి సీటులో కూర్చునేవాళ్లం. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఇందులో చూసిన ప్రతి సినిమా నాకో పాఠాన్ని నేర్పించింది. అప్పుడే నీకు 20 ఏళ్లు పూర్తయ్యాయా? డియర్ ప్రసాద్స్.. నువ్వు సినిమావి మాత్రమే కాదు. నా క్లాస్రూంవి. థాంక్యూ’ అంటూ జక్కన్న వీడియో షేర్ చేశారు.
-
Courtesy Twitter:@ssrajamauli
-
Courtesy Twitter:@bhashuuu
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్