• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో పెట్రోల్ బదులు నీళ్లు

    హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ బంక్ యాజమాన్యంతో గొడవకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని శేరిగూడలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయి. వాహనదారులు పెట్రోల్ పోయించుకుని కొంత దూరం వెళ్లగానే వాహనాలు మొరాయించాయి. దీంతో అనుమానం వచ్చిన వారుపెట్రోల్ బంకు యాజమాన్యాన్ని నిలదీశారు. బాటిల్‌లో పోసి పరిశీలించగా సగం నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ కొట్టిస్తే నీళ్లు వస్తున్నాయి హైదరాబాద్ – ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి శేరిగుడాలోని … Read more

    పెట్రోల్‌ బంక్ సిబ్బందిని చితకబాదిన జనం

    తెలంగాణలోని మంచిర్యాలలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు బంక్ సిబ్బందిపై దాడికి దిగారు. మంచిర్యాలలోని హైటెక్ సిటీ వద్ద ఉన్న హిందుస్తాన్ పెట్రోలియమ్ బంకులో ఓ వాహనదారుడు పెట్రోల్ కొట్టించగా నీళ్లు వచ్చాయి. ఇలానే చాలామందికి రావడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన వాహనదారులు యజమానిని, సిబ్బందిని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మంచిర్యాల – హైటెక్ సిటీలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం బంకులో పెట్రోల్ బదులుగా నీరు వస్తుండటంతో బంకు … Read more

    పిల్లల్ని కాపాడే డ్రెస్: వీడియో వైరల్

    పిల్లలు నీటిలో పడిపోయినప్పుడు వారు మునిగిపోకుండా ఓ కంపెనీ వినూత్న డ్రెస్ తయాారు చేసింది. ఈ డ్రెస్ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ నెట్టింట్లో షేర్ చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోటీ అనే కంపెనీ ఓ టీషర్టును రూపొందించింది. ఓ చిన్నారి బొమ్మకు ఆ టీషర్లు తొడిగి తొట్టిలో పడేశారు. వెంటనే ఆ టీషర్ట్ బెలూన్‌లా ఉబ్బి లైఫ్ జాకెట్‌లా మారింది. దీంతో ఆ బొమ్మ నీటిపై తేలింది. పిల్లలు కూడా ఈ డ్రెస్ వస్తే మునిగిపోరు. This … Read more

    ఫోన్ కోసం డ్యామ్ నీళ్లన్ని ఎత్తిపోశాడు!

    ఓ ప్రభుత్వ అధికారి తన ఫోన్ కోసం డ్యామ్‌లోని నీళ్లన్నీ ఎత్తిపోయించాడు. ఈఘటన చత్తీస్‌గఢ్‌లోని కంకారా జిల్లా ఖేర్‌కట్టా డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రాజేశ్ విశ్వాస్ అనే ప్రభుత్వ ఉన్నతోద్యోగి సరదాగా గడపడానికి డ్యామ్ వద్దకు వచ్చాడు. సెల్ఫీ తీసుకుంటుండగా రూ.లక్ష విలువచేసే ఫోన్ నీటిలో పడిపోయింది. దీంతో డ్యామ్‌లోని 21 లక్షల లీటర్ల నీటిని మోటార్లతో ఎత్తిపోయించాడు. ఈ నీటితో 1500 ఎకరాలు సాగుచేయవచ్చు. చివరికి ఫోన్ దొరికినా నీటిలో పడిపోవడంతో అది పనిచేయలేదు. A food inspector was suspended in … Read more