• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెట్రోల్‌ బంక్ సిబ్బందిని చితకబాదిన జనం

    తెలంగాణలోని మంచిర్యాలలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయి. దీంతో వాహనదారులు బంక్ సిబ్బందిపై దాడికి దిగారు. మంచిర్యాలలోని హైటెక్ సిటీ వద్ద ఉన్న హిందుస్తాన్ పెట్రోలియమ్ బంకులో ఓ వాహనదారుడు పెట్రోల్ కొట్టించగా నీళ్లు వచ్చాయి. ఇలానే చాలామందికి రావడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన వాహనదారులు యజమానిని, సిబ్బందిని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv