• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫోన్ కోసం డ్యామ్ నీళ్లన్ని ఎత్తిపోశాడు!

    ఓ ప్రభుత్వ అధికారి తన ఫోన్ కోసం డ్యామ్‌లోని నీళ్లన్నీ ఎత్తిపోయించాడు. ఈఘటన చత్తీస్‌గఢ్‌లోని కంకారా జిల్లా ఖేర్‌కట్టా డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రాజేశ్ విశ్వాస్ అనే ప్రభుత్వ ఉన్నతోద్యోగి సరదాగా గడపడానికి డ్యామ్ వద్దకు వచ్చాడు. సెల్ఫీ తీసుకుంటుండగా రూ.లక్ష విలువచేసే ఫోన్ నీటిలో పడిపోయింది. దీంతో డ్యామ్‌లోని 21 లక్షల లీటర్ల నీటిని మోటార్లతో ఎత్తిపోయించాడు. ఈ నీటితో 1500 ఎకరాలు సాగుచేయవచ్చు. చివరికి ఫోన్ దొరికినా నీటిలో పడిపోవడంతో అది పనిచేయలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv