• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అర్ధగంట ఆలస్యంగా నేటి మ్యాచ్

    ఈరోజు జరగనున్న ఇండియా- సౌతాఫ్రికా తొలి వన్డేకు వరణుడు అడ్డుగా నిలవనున్నాడు. ఈమేరకు మధ్యాహ్నం 1.30గం.కు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అరగంట ఆలస్యంగా మ.2గంటలకు ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. టాస్ మ.1.30గంటలకు వేయనున్నట్లు వెల్లడించింది. అటు వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా [ప్రాక్టిస్](url) చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv