• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేము రె’ఢీ’…వస్తున్నాం

    పాక్‌ ఫైనల్‌ చేరటంతో ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ భారత్‌కు సవాల్‌ విసిరాడు. మెల్‌బోర్న్‌లో మీ కోసం వెయిట్‌ చేస్తున్నాం రండి అంటూ [ట్వీట్‌](url) చేశాడు.1992 ఫైనల్స్‌లో ఇండియాను ఓడించామని..ఇప్పుడు 2022లోనూ జరుగుతుందని వ్యాఖ్యానించాడు. సంవత్సరం ఒక్కటే తేడా అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంగ్లాండ్‌పై గెలవాలని విషెస్‌ చెప్పాడు. అదృష్టం కొద్ది వెళ్లి అంత ఎందుకు..వస్తున్నాం వెయిట్‌ చేయండి అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv