• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నినాదాలతో దద్దరిల్లిన స్టేడియం

    యాషెస్ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లాండ్ అభిమానులు రెచ్చిపోయారు. ఆసీస్‌ క్రికెటర్ అలెక్స్‌ కేరీని ఉద్దేశించి విమర్శిస్తు స్టేడియం ప్రాంగణంలో నినాదాలు చేశారు. అయితే ఆసీస్ అభిమానులు కూడా దీనికి దీటుగానే స్పందించి పెద్దఎత్తున వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నినాదాలతో దద్దరిల్లింది. ఇక ఆట విషయానికొస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 68/3 స్కోరుతో ఉంది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv