• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుక్కను కొట్టిన వ్యక్తులపై కేసు నమోదు

    తమపై మొరిగిందన్న కారణంతో పెంపుడు కుక్కను యజమానులే చావబాదారు. ఈ ఘటన సోమవారం రాత్రి బెంగళూరులోని మంజునాథ లేఔట్‌లో జరిగింది. కర్ర తీసుకుని ఆ కుక్కను చితకబాదారు. దీంతో ఆ శునకం తీవ్ర గాయాల పాలైంది. ఏమాత్రం జాలి లేకుండా ఎంతో కర్కశంగా వారు శునకాన్ని హింసించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో ఆ కుక్క యజమానిని అరెస్ట్ చేయనున్నట్లు కేఆర్ పురం పోలీసులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv