• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంజాబ్‌లో హృదయవిదారక ఘటన

    పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు. జలంధర జిల్లాలో పనికోసం వలస వచ్చిన దంపతులకు ఐదుగురు సంతానం. వారు ఆదివారం పనికి వెళ్లి వచ్చేసరికి చిన్నారులు కాంచన (4), శక్తి (7), అమృత (9) ఇంట్లో కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంట్లోని ట్రంకు పెట్టెను తెరిచి చూడగా అందులో ముగ్గురు చిన్నారులు చనిపోయి కనిపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv