• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్ బౌలర్లతో జాగ్రత్త: పాక్ మాజీ క్రికెటర్

    భారత్ బౌలర్లతో జాగ్రత్తగా ఉండాలని పాక్ మాజీ స్పిన్నర్ ఇతిఖాబ్ అలామ్ సూచించాడు. రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు. వారిలో కుల్‌దీప్ మరింత ప్రమాదకరమని పేర్కొన్నాడు. ఇది ఆసియా కప్‌లో భారత్ ఆడిన తీరును చూస్తే అర్థమవుతుందన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో స్పిన్‌ ఎటాక్ చాలా బాగుందని. తప్పకుండా వరల్డ్‌ కప్‌లోనూ ఇదే ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తారని ఇతిఖాబ్ అభిప్రాయపడ్డాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv