[VIDEO](url): ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు రావడంతో విశ్వమంతా ఈ పాట మార్మోగుతోంది. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ ‘నాటు నాటు’ మేనియా కనిపించింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియా మహారాజాస్ ప్లేయర్లైన హర్భజన్, సురేశ్ రైనా ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశారు. హుక్ స్టెప్ వేయడానికి కాస్త ప్రయత్నించారు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. ఇటీవల రిటైర్డ్ అయిన ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. మార్చి 10న మొదలైన ఈ లీగ్.. మార్చి 20న ముగియనుంది. ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ మిగతా జట్లు.
-
Courtesy Twitter:@llct20
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్