• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టేడియంలోనే క్రికెటర్ల డ్యాన్స్

    మ్యాచ్ గెలిస్తే ఆ ఆనందమే వేరు. అయితే శ్రీలంక జట్టు మహిళలు ఓ అడుగు ముందుకేసి ఏకంగా స్టేడియంలోనే స్టెప్పులేశారు. మహిళల ఆసియాకప్‌ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక ఒక పరుగు తేడాతో గెలుపొందింది. దీంతో 14ఏళ్ల తర్వాత ఫైన‌ల్‌కి చేరామన్న ఆనందంతో.. ఓ పాట పెట్టుకుని మైదానంలోనే ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇదివరకే ఫైనల్ చేరిన భారత్‌తో టైటిల్ పోరులో లంకేయులు తలపడనున్నారు. ఆసియాకప్‌ 2022ని శ్రీలంక చేజిక్కించుకున్న అనంతరం, మహిళా జట్టు కూడా ఫైనల్ చేరడం గమనార్హం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv