• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత మాజీ కెప్టెన్ మృతి

    టీమిండియా మాజీ కెప్టెన్‌ బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. వయసు రిత్యా అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. బిషన్ 1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగారు. 67 టెస్టులు ఆడిన బేడి.. 266 వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. భారత స్పిన్ బౌలింగ్‌లో సరికొత్త విప్లవానికి బేడీ నాంది పలికారు. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఆయన నిలిచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv