బాలీవుడ్లో దర్శకుడు రోహిత్ శెట్టి తెలుగుతో సహా పలు భాషల్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రం విడుదలపై తాజా అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 19న అమెజాన్ ప్రైమ్ వేదికగా పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు రోహిత్ శెట్టి ప్రకటించారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/21215821/image-1018.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!