ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్య కాంతార సినిమా విషయంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి తీవ్రంగా ట్రోలింగ్ను ఎదుర్కొన్న ఈ సుందరి ఇప్పుడు వారి మనసులు చల్లబడేలా మాట్లాడింది. ‘ఇప్పుడు ఇన్ని సినిమాల్లో నటిస్తుండటం ఆనందంగా ఉంది. కానీ నాకు ఇండస్ట్రీలోకి అడుగులు వేసేలా చేసింది రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి. నాలోని నటిని గుర్తించి తొలి అవకాశం ఇచ్చారు.’ అంటూ కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించింది.
-
Courtesy Instagram:rashmika_mandanna
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
-
-
Screengrab Instagram: rashmika_mandanna
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:ShreyasMedia
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్