• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి.. చిరంజీవి’ సాంగ్

    వాల్తేరు వీరయ్య సినిమాలోంచి రెండో పాట విడుదలైంది. ‘నువ్వు శ్రీదేవి అయితే.. నేనే చిరంజీవి అంటా’ అనే గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించాడు. జస్ప్రీత్ జాజ్, సమీర భరద్వాజ్ ఈ గీతాన్ని ఆలపించారు. డీఎస్పీ స్వరాలు సమకూర్చారు. కాగా, రొమాంటిక్‌గా సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులోని మొదటి పాట ‘బాస్ పార్టీ’ మంచి ఆదరణను పొందింది. బాబీ డైరెక్ట్ చేయగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జనవరి 13న విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv