• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు అఫ్గానిస్థాన్‌తో భారత్ ఢీ

    వరల్డ్‌కప్‌లో భాగంగా ఢిల్లీ- అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియా నేడు అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ నెగ్గినప్పటికీ.. టాప్ ఆర్డర్ వైఫల్యం చెందటం కలవరపెట్టింది. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టాప్ ఆర్డర్ గాడిలో పడేందుకు ఈ మ్యాచ్ గొప్ప అవకాశం. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్ 2 గంటలకు ప్రారంభం కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv