• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిహార్‌లో అమానవీయ ఘటన

    బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ముగ్గురు పోలీసులు కాలువలో పడేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇది చూసి షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించినట్లు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv