బంగ్లాదేశ్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ తొలుత సెంచరీ చేయలని అనుకోలేదని కేఎల్ రాహుల్ మ్యాచ్ అనంతరం వెళ్లడించాడు. ‘అసలు కోహ్లీకి సెంచరీ మీద దృష్టి లేదు. మ్యాచ్ ఫినిష్ చేయమని అడిగాడు. కానీ నేనే సెంచరీ చేయాలని పట్టుబట్టా. సింగిల్స్ తీయకుంటే పర్సనల్ రికార్డుల కోసం ఆడుతారని జనాలు భావిస్తారని చెప్పాడు. కానీ మనం ఎలాగో గెలుస్తాం కాబట్టి సెంచరీ కోసం ట్రై చేయడంలో తప్పు లేదు అని చెప్పా. అప్పుడు సెంచరీ చేసేందుకు ఒప్పుకున్నాడు’ అని చెప్పుకొచ్చాడు.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: bcci
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్