• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్య, పవన్‌లను ప్రశ్నించిన క్రిష్..!

    పవర్ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ గ్లింప్స్‌ని ఆహా విడుదల చేసింది. డైరెక్టర్ క్రిష్ బాలయ్య, పవన్‌లను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో తమతో పనిచేయడంపై అభిప్రాయాన్ని చెప్పాలని క్రిష్‌ని బాలయ్య కోరారు. దీంతో ‘త్రివిక్రమ్ అందుకే తప్పించుకున్నారా?’ అంటూ సరదాగా క్రిష్ వ్యాఖ్యానించారు. అనంతరం పవన్ కళ్యాణ్, బాలకృష్ణలను క్రిష్ పలు ప్రశ్నలు అడిగారు. ఇదంతా సరదాగా సాగుతుండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ రోజు రాత్రి 9గంటలకు పార్ట్-2 ప్రసారం కానుంది. సీజన్2కి ఇదే ఫైనల్ ఎపిసోడ్ అని ఆహా వెల్లడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv