- BJPపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- బీజేపీ సర్కస్ రాబోతుందంటూ ప్రకటన
- రెండు రోజులు ఉంటుందని వెల్లడి
- నేతలు వచ్చి ప్యారడైజ్ హోటల్, బావార్చిలో బిర్యానీ తిని ఇరానీ టీ స్వీకరించాలని కితాబు
- బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తారని ఎద్దేవా
- సాలు దొర, సెలవు దొర కేసీఆర్ కాదని వ్యాఖ్య
- దేశంలో అసలు దొర మోదీ అంటూ వెల్లడి

మరిన్ని వార్తల కోసం YouSay యాప్ను ఇన్స్టాల్ చేయండి