• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాచ్ కాదు.. అంతకుమించి..

    భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోందని హాలీవుడ్ స్టార్, WWE రెజ్లర్ డ్వేన్ జాన్సన్ అన్నాడు. అది కేవలం మ్యాచ్ కాదని, అంతకుమించి అని ‘ది రాక్’ పేర్కొన్నాడు. ప్రపంచ అత్యుత్తమ ప్రత్యర్థులు ఢీకొనడం థ్రిల్లింగ్‌గా ఉందన్నాడు. కాగా డ్వేన్ జాన్సన్‌తో ఐసీసీ ఒక స్పెషల్ వీడియోతో ప్రమోషన్స్ చేయించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ నెల 23న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ తలపడనున్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv