• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియాపై పాక్ కోచ్ అక్కసు

    పాకిస్థాన్ కోచ్ మిక్కి అర్థర్ భారత్‌తో మ్యాచ్ అనంతరం తన అక్కసు వెళ్లగక్కారు. ‘మ్యాచ్ ఐసీసీ ఈవెంట్‌లా జరగలేదు. బీసీసీఐ ఈవెంట్‌లా జరిగింది. స్టేడియంలో 99శాతం బ్లూజెర్సీ వెసుకుని ఇండియాను సమర్థించారు. ప్రేక్షకుల నుంచి పాకిస్థాన్‌కు మద్దతు లభించలేదు. ఇది మా ఆటగాళ్లను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. పాక్ ఓటమికి ఇదొక్కటే కారణం కాదు.. ఆటగాళ్ల ప్రదర్శన కూడా అంచనాలకు తగ్గట్టు లేదు’ అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv