• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ పాన్ ఇండియా మూవీ ప్ర‌క‌ట‌న‌

    ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ నేడు మ‌రో కొత్త సినిమాను ప్ర‌క‌టించాడు. పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఒక పాన్ఇండియా మూవీని తెర‌కెక్కించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. టైటిల్ ‘WHO -Trust no one’ అని ప్ర‌క‌టించారు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. న‌టీన‌టులు ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ రాక్ష‌సుడు సీక్వెల్‌గా రాక్ష‌సుడు 2 త్వ‌ర‌లో రానుంద‌ని ఇటీవ‌లే తాజాగా వెల్ల‌డించారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv