• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మైదానంలో ఆర్సీబీ నినాదాలు.. కోహ్లీ అసంతృప్తి

    [Video: ](url)ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో విరాట్‌ కోహ్లీకి సంబంధించి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు ‘ఆర్‌సీబీ, ఆర్‌సీబీ’ అంటూ కేకలు వేశారు. ఆర్‌సీబీ జట్టుకు విరాట్‌ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో అతడ్ని చూసి ఈ విధంగా కేరింతలు కొట్టారు. అభిమానుల అరుపులు విన్న కోహ్లీ వారిని నిలువరించే యత్నం చేశాడు. ఇది భారత్‌కు ఆడుతున్న మ్యాచ్‌ అని, అలా అరవడం తగదని సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv