టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిపోర్టర్గా మారారు. వైస్ కెప్టెన్ అజింక్య రహానెని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాడు. ‘వెస్టిండీస్లో ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్గా నువ్వు యంగ్ ప్లేయర్లకు ఎలాంటి సలహాలు ఇస్తావు’ అని రోహిత్ అడిగాడు. ‘ఒక్కటే చెప్పేది.. కుర్రాళ్లకు ఓపిక తప్పనిసరి. క్రీజులో ఉన్నప్పుడు సహనంతో ఉండాలి’ అని అజింక్య చెప్పాడు. రేపటి నుంచి వెస్టిండీస్తో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
-
Courtesy Twitter:@bcci
-
Courtesy Twitter:@bcci
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్