• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డబ్బుల్లేకనే రోడ్లు పూర్తి కాలేదు: మంత్రి జయరాం

    నిధులు లేకపోవడం వల్లనే ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని ఏపీ కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరులో ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు బాగా లేవని.. ఆగస్టులో రూ.2వేల కోట్లు వస్తాయని సీఎం చెప్పారని అవి రాగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv