‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల సందర్భంగా హీరో రవితేజ ప్రమోషన్లలో బిజీ బిజీ గడుపుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో రవితేజ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘కామెడీ ఎంటర్టైనర్ ‘ధమాకా’ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమానే తర్వాత కూడా తీయనున్నట్లు చెప్పారు. ‘వచ్చే ఏడాది మరో కామెడీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నా. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ గురించి రాజమౌళితో ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇటీవల కాలంలో ‘విక్రమార్కుడు-2’ రానుందని కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజం కాదు’’ అని రవితేజ చెప్పుకొచ్చారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/14152457/image-689.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!