• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాచ్ మధ్యలో పాము..బెదిరిపోయిన క్రికెటర్లు

    శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. దంబుల్లా ఆరా, గాలే టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి పాము ప్రవేశించింది. దాన్ని చూసిన ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంపైర్ వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు పామును పట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో 10 నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv