[VIDEO:](url) గుజరాత్లో కొందరు విద్యార్థులు వినూత్నమైన రోబోను తయారు చేశారు. మనిషి మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగేలా రూపొందించారు. సూరత్కు చెందిన విద్యార్థులు సుమారు 25 రోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఇందుకు రూ. 30 వేలు ఖర్చు అయ్యాయి. మనిషి ఎలా నడుస్తాడనే అంశంపై అధ్యయనం చేసి రోబోను సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్పై నడుస్తుంది. వస్తువులు డోర్ డెలివరీ చేయాలని ఫోన్లో మెసేజ్ పెడితే చాలు. మెుబైల్ సాయంతో దీన్ని కంట్రోల్ చేయవచ్చు. లోపల మెుత్తం మ్యాపింగ్ ఉంటుంది. పూర్తిగా బ్యాటరీ సహయంతో నడుస్తుంది.
-
Screengrab Twitter:IndiaToday
-
Screengrab Twitter:IndiaToday
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్