• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జగన్‌, సీబీఐలకు సుప్రీం నోటీసులు

    సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు సీబీఐ సహా, జగన్‌కు కేసు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv