• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢిల్లీలో జపాన్ యువతికి వేధింపులు; వీడియో వైరల్

    [వీడియో; ](url)దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో ఓ జపాన్ యువతిని స్థానిక యువకులు వేధించారు. బలవంతంగా ఆమెకు రంగులు పూశారు. ఆమె తలపై కోడిగుడ్లు పగలగొట్టారు. ఆమె వద్దని వారిస్తున్నా యువకులు బలవంతంగా రంగులు పూశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలన్నారు. For those who were … Read more

    నడిరోడ్డులో రూ.40 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

    [వీడియో;](url) దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. నడిరోడ్డులో రూ.40 లక్షలను క్షణాల్లో కొట్టేశారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బ్యాంకులో రూ.40 లక్షలు డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని బైక్‌పై వెళ్తున్నాడు. ఓ చోట భారీ ట్రాఫిక్ ఏర్పడి బైక్ ఆపాడు. ఇంతలో ఓ దొంగల ముఠా బ్యాగును గమనించి జిప్పు తీసి క్షణాల్లో ఆ డబ్బును కొట్టేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను అరెస్ట్ చేసి.. రూ.38 … Read more

    నేపాల్‌లో తీవ్ర భూకంపం

    పొరుగుదేశం నేపాల్‌లో తీవ్ర [భూకంపం](url) సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైంది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా ఈ భూకంపం ప్రభావం కనిపించింది. ఉత్తరాఖండ్‌లోని పితోరగఢ్‌కు 148 కి.మీ దూరంలో నేపాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రతకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. #earthquake of 5.8 strikes #Nepal. Tremors felt across … Read more

    దిల్లీలో భూకంపం, జనాల పరుగులు

    దిల్లీలో [భూకంపం](url) సంభవించింది. వివిధ ప్రాంతాల్లో భూమి భారీగా కంపించింది. దీంతో జనాలు బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని ఫితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయ్యింది. దిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమెదైనట్లు నెషనల్‌ సెంటర్‌ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. #earthquake captured in camera.#delhi pic.twitter.com/wW3ikxFZCc — Knowledge ABC (@AbcKnowledge) … Read more

    ఢిల్లీలో స్వెట్టర్లు వేసుకుని రిహార్సల్స్

    74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని సిద్ధమవుతోంది. ఈ మేరకు సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. కర్తవ్యపథ్‌లో ఫుల్‌షర్ట్ రిహార్సల్స్‌ని సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. తీవ్ర చలి కారణంగా మరికొందరు స్వెట్టర్లు వేసుకుని కవాతు సాధన చేశారు. కాగా, ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు ‘అబ్దుల్ ఫతాహ్ ఎల్‌-సిసి’ రానున్నారు. జనవరి 26న వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. #WATCH | Full-dress rehearsal underway ahead of #RepublicDay2023. Visuals from Kartavya Path in Delhi. pic.twitter.com/v9x1e9q2VM … Read more

    విమానంలో గొడవ.. నెట్టింట వైరల్

    ఇండిగో ఎయిర్‌వేస్‌ విమానంలో ఎయిర్ హోస్టెస్‌కి, ప్రయాణికుడికి మధ్య జరిగిన వాగ్వాదం నెట్టింట వైరల్ అవుతోంది. కోరిన ఆహారం ఇవ్వలేదని ఓ ఎయిర్‌హెస్టెస్‌పై ప్రయాణికుడు అరిచాడు. దీంతో ఆ ఎయిర్‌హోస్టెస్ కన్నీళ్లు పెట్టుకోగా.. సర్దిచెప్పడానికి వెళ్లిన మరో మహిళపైకి కూడా అలాగే అరిచాడు. దీంతో సహనం కోల్పోయిన ఉద్యోగి ‘నేను మీ పనిమనిషిని కాను సార్. ఇండిగో ఉద్యోగిని. ఎయిర్‌హోస్టెస్‌ని’ అంటూ గద్దించింది. ఈ నెల 16న ఇస్తాంబుల్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఎయిర్‌ హెస్టెస్‌కు జెట్ ఎయిర్‌వేస్ సీఈవో సంజీవ్ … Read more

    అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: సీఎం

    [VIDEO:](url) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియురాలు శ్రద్ధా వాకర్ కేసులో ప్రియుడు అఫ్తాబ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ స్పందించారు. ‘మన దేశానికి కావాల్సింది అఫ్తాబ్ లాంటి వారు కాదు. ఒక రాముడు కావాలి. ప్రధాని మోదీ లాంటి నాయకుడు కావాలి. అది కావాలంటే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలి. లవ్ జిహాద్‌కి వ్యతిరేకంగా చట్టం తేవాలి. తద్వారా అఫ్తాబ్ లాంటి దోషుల్ని ఉరితీయాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో జరిగిన ఓ రోడ్ … Read more

    గన్‌తో బెదిరించి.. కారు ఎత్తుకెళ్లి..!

    గన్‌తో యజమానిని బెదిరించి ఎస్‌యూవీ కారును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారుని నిలిపేందుకు యజమాని వచ్చాడు. అప్పటికే బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడ వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి జేబులోంచి తుపాకీని తీశాడు. పైగా మరో ఇద్దరు దుండగులు వచ్చి వ్యక్తిని చుట్టుముట్టారు. దీంతో సదరు యజమాని భయపడి కారును అప్పగించేశాడు. ఇదే అదనుగా ఆ ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. दिल्ली … Read more